ఈ మధ్య తమను సరిగా పట్టించుకోవడం లేదని ఆ రైతులు భావించారు. పాలను తమ వద్ద నుంచి సేకరించకుండా తమ పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రోడ్లపై ఆందోళనకు దిగారు. అదే సమయంలో బారాగఢ్ జాతీయ రహదారిపై 30వేల లీటర్ల పాలతో వెళ్తున్న ఓ ట్యాంకర్ వాళ్ల కంటపడింది. కడుపు మండి ఉన్న ఆ రైతులు ట్యాంకర్ను అడ్డగించి ఆ పాలను నేలపాలు చేశారు. ఆ సందర్భంలోనే ఓ రైతు వాటితో స్నానం చేశాడు.
Subscribe to:
Post Comments (Atom)

Post a Comment
Thank U For ur Comments